Monday, September 7, 2020

విషాదం: లిఫ్ట్ కిందపడి కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మృతి

ముంబై: రిటైల్ చైన్ కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మెవానీ(46) ముంబై వర్లీలోని ఓ భవనం లిఫ్ట్ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం లోయర్ ప్యారెల్‌లోని కార్యాలయంలో తన పని ముగించుకున్న విశాల్ మెవానీ.. తన కూతురు రేషమ్‌తో కలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FaRrRe

Related Posts:

0 comments:

Post a Comment