ముంబై: రిటైల్ చైన్ కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మెవానీ(46) ముంబై వర్లీలోని ఓ భవనం లిఫ్ట్ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం లోయర్ ప్యారెల్లోని కార్యాలయంలో తన పని ముగించుకున్న విశాల్ మెవానీ.. తన కూతురు రేషమ్తో కలిసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FaRrRe
Monday, September 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment