తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2EuaG
అంతర్వేది ఘటనకు బాధ్యుడిగా ఈవో బదిలీ- చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదన్న వెల్లంపల్లి...
Related Posts:
ఉద్యోగాలేవీ, మద్దతు ధరలేవీ.. కేసీఆర్ సర్కార్పై జీవన్ రెడ్డి నిప్పులుటీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప… Read More
ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాలో సున్నా కేసులు, మరణాలు ‘0’అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 117 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో … Read More
చంద్రబాబుకు మరో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత షాకివ్వనున్నారా?: జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా?అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఆ పార్టీ సీనియర్ నేత షాకివ్వను… Read More
ఫిబ్రవరి 28 దాకా ఆ విమానాల్లేవ్ -అంతర్జాతీయ సర్వీసుల రద్దు గడువు పొడిగింపు: DGCAప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థిల నేపథ్యంలో విమాన ప్రయాణాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై కొన… Read More
రాష్ట్ర ఉద్యోగులతోనే ఎన్నికలు- ఏకగ్రీవాలకు తాయిలాలు పాతవే- అలజడిపై షాడో నిఘా-నిమ్మగడ్డఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుతో అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికీ, ఎస్ఈసీకి మధ్య సమస్య… Read More
0 comments:
Post a Comment