తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2EuaG
అంతర్వేది ఘటనకు బాధ్యుడిగా ఈవో బదిలీ- చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదన్న వెల్లంపల్లి...
Related Posts:
బీజేపీకి సహకరిస్తున్నారా : సీట్ల పంపకాల విషయంలో రాహుల్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకా… Read More
బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్!రాజకీయపార్టీలు ప్రచారానికి టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇ… Read More
మా ఊరి పేరు మార్చండి మహాప్రభో!మహాసముంద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదో చిన్న గ్రామం. దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి. అయితే ఆ ఊరి పేరు ఇప్పుడు అక్కడి ప్రజలకు ఇబ్బందులు తెచ్చింది. దీంతో … Read More
యూపీఎస్సీలో హైడ్రాలజిస్ట్ & డైరెక్టర్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ అండ్ డైరెక్టర్ పోస్… Read More
వారణాసిలో వార్ వన్ సైడ్ కాదు..! ప్రియాంక ఎంట్రీతో మారిన పాలి'ట్రిక్స్' ..!!వారణాసి/హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు మరో సారి వార్తల్లో నిలుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పా… Read More
0 comments:
Post a Comment