అంతా బాగున్నప్పుడు అందరూ సరదాగానే ఉంటారు.. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ధైర్యంగా నిలబడేవాడే సిసలైన మనిషని మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇవాళ ప్రపంచమంతా ఆ పాఠాన్ని ఆచరిస్తున్నది. పేదరికం అడుగడుగునా కనిపించే మనదేశంలోనై ప్రతి పౌరుడు ఓ సైనికుడై తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వానికి అండగా నిలవడందగ్గర్నుంచి, పేదలకు అన్నం పంచిపెట్టేవరు.. తోచినరీతిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4a5yn
Sunday, April 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment