Sunday, April 5, 2020

ఏపీలో కొత్తగా 34 పాజిటివ్:: 226కు చేరిన కేసుల సంఖ్య: ఆ ఆరు జిల్లాలు యమ డేంజర్..!

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే వస్తోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ..ఫలితం కనిపించట్లేదు. రోజురోజుకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పదుల సంఖ్యలో నమోదవుతోంది. ఆదివారం ఉదయం నాటికి రాష్ట్రంలో కొత్తగా 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 226కు చేరింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dXnLnD

0 comments:

Post a Comment