అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే వస్తోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ..ఫలితం కనిపించట్లేదు. రోజురోజుకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పదుల సంఖ్యలో నమోదవుతోంది. ఆదివారం ఉదయం నాటికి రాష్ట్రంలో కొత్తగా 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 226కు చేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dXnLnD
ఏపీలో కొత్తగా 34 పాజిటివ్:: 226కు చేరిన కేసుల సంఖ్య: ఆ ఆరు జిల్లాలు యమ డేంజర్..!
Related Posts:
పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. సీఎం కేసీఆర్కు బాలకృష్ణ ధన్యవాదాలు...ఏపీ టీడీపీ మ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి ఎన్టీఆర్ జీవి… Read More
చిన్నారులే టీచర్లుగా .. సరదా వేడుకకు కరోనా ఎఫెక్ట్ ... తొలిసారి సోషల్ మీడియా,డిజిటల్ వేదికలలో టీచర్ససెప్టెంబర్ 5... టీచర్స్ డే వచ్చిందంటే స్కూల్స్ లో, కళాశాలల్లో విద్యార్థుల సందడి అంతా ఇంతా కాదు. టీచర్స్ డే సందర్భంగా, తమ టీచర్స్ కు , తమకు ఉన్న అవినాభ… Read More
Teachers Day special:చెప్పాడంటే చేస్తాడంతే: గురువుకు జగన్ ఇచ్చిన గౌరవం.. భారతిసైతం..!కడప: ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల జీవితాల్లో వారి గురువులు పోషించిన పాత్ర ఎలాంటిదో గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర మ… Read More
ఏపీలో పెట్రోల్ పోయిస్తున్నారా ? బంకుల్లో చిప్ గమనించారా - తమిళనాడు చిప్లతో మోసాలు..ఏపీలో పెట్రోల్ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీగా మోసాలు బయటపడుతున్నాయి. చిప్ల సాయంతో పెట్రోల్ బంకుల యజమానులు తక్కువ ఇ… Read More
whatsapp: మీరు సంతోషంగా ఉండండి, మెసేజ్ పంపించి శవమైన డ్యాన్స్ టీచర్, అడవిలో ఏం జరిగింది ?చెన్నై/ శివగంగై: చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద మమకారంతో ఆమె డ్యాన్స్ మాస్టర్ అయ్యింది. సొంతంగా డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలతో పాటు యువతి, యువకు… Read More
0 comments:
Post a Comment