భోపాల్: మధ్యప్రదేశ్లో సంచలనం రేపిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చోటు చేసుకున్న ప్రాంతంలో ఏకంగా 10 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. మర్కజ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XbD71R
డాక్టర్లను తరిమి కొట్టిన కాలనీలో 10 కరోనా పాజిటివ్ కేసులు: ఢిల్లీ మత ప్రార్థనలతో లింకు
Related Posts:
IPL 2020: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూంలో కోహ్లీ... యువ ఆటగాళ్లకు క్లాస్దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత… Read More
రుజువు చెయ్యండి.. రాజీనామా చేస్తా ... బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎ… Read More
కరోనా: ట్రంప్ సభల్లో 30వేల మందికి వైరస్ -అందులో 700 మృతి - యూఎస్లో కొత్తగా 72వేల కేసులుకరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఇప్పటికే బ్రిటన్ సహా యూరప్ లోని పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలు జరుగుతోన్… Read More
SRH vs RCB మ్యాచ్ చుట్టూ వివాదం: ఆ డెసిషన్పై సీనియర్ల షాక్: అంపైర్ల తీరుపై డౌట్స్షార్జా: విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చిన మ్యాచ్ చుట్టూ మరో వివాదం కమ్ముకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరి… Read More
ప్రఖ్యాత జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత...స్కాటిష్ నటుడు,జేమ్స్ బాండ్ ఫేమ్ సీన్ కానరీ(90) శనివారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్కు చెందిన ఏడు చిత్రాల్లో సీన్ … Read More
0 comments:
Post a Comment