Tuesday, September 8, 2020

అర్నబ్ గోస్వామి, కంగనా రనౌత్‌లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర సభల్లో ప్రివిలేజ్ మోషన్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం అధికార శివసేన.. రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ పెట్టారు. దీంతోపాటు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)తో ముంబైని పోల్చడంపై ఆమెపై ఈ మేరకు చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GCpemZ

Related Posts:

0 comments:

Post a Comment