Thursday, December 26, 2019

రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో చీలిక రావాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. మొఘల్స్,బ్రిటీషర్స్ కూడా చేయలేనిది రాహుల్,ఓవైసీ,తుక్డే-తుక్డే గ్యాంగ్ చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దేశంలో విభజన రావాలనే వారు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు.డిటెన్షన్ కేంద్రాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EROtNZ

Related Posts:

0 comments:

Post a Comment