కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో చీలిక రావాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. మొఘల్స్,బ్రిటీషర్స్ కూడా చేయలేనిది రాహుల్,ఓవైసీ,తుక్డే-తుక్డే గ్యాంగ్ చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దేశంలో విభజన రావాలనే వారు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు.డిటెన్షన్ కేంద్రాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EROtNZ
రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
కేసీఆర్,కేటీఆర్ ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా.?కరోనా గురించి, కనపడకపోడం గురించి అదే చెప్తారా.?హైదరాబాద్ : ఏదైనా రాజకీయ పార్టీలోని సామాన్య కార్యకర్త మీద ఆరోపణలు చెలరేగినా, వదంతులు వ్యాపించినా, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించినా అంతగా ప్రాము… Read More
ఒక్క రూపాయితో కరోనామందు.. అల్లావుద్దీన్ అద్భుతదీపం చిట్కా ..సోషల్ మీడియాలో వైరల్ .. నిజమెంత ?ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు షాక్ అంటూ ఒక రూపాయితో కరోనాకు మందు కనుగొన్నారు ,ఇది అల్లావుద్దీన్ అద్భుతదీపం చిట్కా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్… Read More
కరోనా కష్టకాలంలో కూడా ఆ పథకం కింద 8.8 కోట్ల మందికి ఆరోగ్యసేవలు: కేంద్రంకోవిడ్-19 సేవలతో పాటు ఇతర సేవలను కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కిందకు చేర్చి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించామని కేంద్రం తెలిపింది. 41వేల ఆయుష్మాన్ భారత్ … Read More
ఒకే చెట్టుకు ముగ్గురి మృతదేహాలు.. సోదరుడే హంతకుడు... బయటపడ్డ షాకింగ్ నిజాలు..ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందన్న కారణంతో తోడబుట్టిన సోదరుడే తన చెల్లెల్ని హతమార్చాడు. ఆమెనే కాదు,ఆ… Read More
చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ ఎసరు.. ఉద్యోగుల రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం ? త్వరలో ఉత్తర్వులు..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలకు చెక్ పెడుతున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యో… Read More
0 comments:
Post a Comment