కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో చీలిక రావాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. మొఘల్స్,బ్రిటీషర్స్ కూడా చేయలేనిది రాహుల్,ఓవైసీ,తుక్డే-తుక్డే గ్యాంగ్ చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దేశంలో విభజన రావాలనే వారు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు.డిటెన్షన్ కేంద్రాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EROtNZ
రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
బిగ్ బాస్ పై కర్ణిసేన కన్ను: సహజీవనాన్ని ప్రోత్సహిస్తోంది..నిషేధించాల్సిందేనంటూ..!ముంబై: కర్ణిసేన.. రాజస్థాన్ కు చెందిన రాజ్ పుత్ వంశస్థులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ. దీని పూర్తి పేరు శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన. ఏ విషయం మీదనైనా ఒక్కసారి పట… Read More
మా నోరు మూయించలేరు: ప్రముఖులపై దేశద్రోహం కేసుపై కొత్త ప్రకటనముంబై: దేశంలో జరుగుతున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖులపై దేశద్రోహం నేరం నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్… Read More
హైదరాబాద్ వాసులకు IMD హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్..! జాగ్రత్తగా ఉండాలంటూ..!!హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. ఉదయం ఒక తీరుగా ఉంటున్న వాతావరణం మధ్యాహ్నం, సాయంత్రం కల్లా మారిపోతోంది. ఈ నేపథ్యంల… Read More
చింతమనేనికి చిరిగింది..! ఇక యరపతినేని కోసం పోలీసులు ఎదురుచూపు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తర్వాత టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇప్పుడు చింతమనేని రిమాండ్లో ఉండటంతో ప… Read More
గోవర్దన్ రెడ్డి బావ..శ్రీధరా అంటూ : నెల్లూరు పంచాయితీ దేని మీదంటే: మా మధ్య విభేదాలా..!నెల్లూరు వైసీపీ నేతలు అమరావతిలో సమావేశమయ్యారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలో భేటీ అయి తాజా పరిణామాల మీద చర్చించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల … Read More
0 comments:
Post a Comment