Thursday, December 26, 2019

ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష, రాజధాని మార్పుపై నిరసన

ఏపీలో రాజధాని మార్పు రగడ నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ తప్పుపడుతున్నాయి. అమరావతి రాజధాని మార్చొచ్చని కోరుతున్నాయి. రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతి నుంచి క్యాపిటల్ సిటీ మార్చొద్దని రైతులు, టీడీపీ శ్రేణుల నిరసన కంటిన్యూ అవుతోంది. మరోవైపు శుక్రవారం మౌనదీక్షకు దిగుతానని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sr6V8j

Related Posts:

0 comments:

Post a Comment