అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మండిపడింది. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ఆరోపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి భట్టి.. మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తమకు 19 మంది సభ్యులు ఉన్నారని భట్టి పేర్కొన్నారు. కానీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5hDzg
6 నిమిషాలేనా.. 19 మందిని లెక్క తీసుకోరా..? టీఆర్ఎస్ తీరుపై భట్టి గరం గరం..
Related Posts:
ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలపై అరెస్టయిన అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్య… Read More
జగన్ కళ్లలో ఆనందం కోసమే ఇలాంటి చర్యలు.!ఎంపీ రఘురామ ఎపిసోడ్ పై చంద్రబాబు రియాక్షన్.!అమరావతి/హైదరాబాద్ : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై టీడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వినూత్నంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ… Read More
అనంతపురం జిల్లా కంప్లీట్ లాక్డౌన్: ఆ ఆరు గంటలు కూడా క్లోజ్అనంతపురం: కరనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ ఉధృతమౌతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. దుకా… Read More
Sputnik V: హైదరాబాద్ చేరిన రెండో బ్యాచ్ వ్యాక్సిన్: శంషాబాద్లో ఫ్లైట్: ఏటా 850 మిలియన్లున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సినేషన్ కొరతను అధిగమించే దిశగా మరో అడుగు ముందకు పడింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక… Read More
ఏపీ దేశంలోనే రెండో స్థానం: పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రమంత్రి ఆందోళన, ఆ జిల్లాల్లోనూన్యూఢిల్లీ: ఆంధప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపిల్ తొలినాళ్ల నుంచి ఏపీ… Read More
0 comments:
Post a Comment