Tuesday, September 8, 2020

6 నిమిషాలేనా.. 19 మందిని లెక్క తీసుకోరా..? టీఆర్ఎస్ తీరుపై భట్టి గరం గరం..

అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మండిపడింది. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ఆరోపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి భట్టి.. మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తమకు 19 మంది సభ్యులు ఉన్నారని భట్టి పేర్కొన్నారు. కానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5hDzg

Related Posts:

0 comments:

Post a Comment