దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న అల్లరిమూకలు(తుక్డే తుక్డే గ్యాంగ్) వల్లే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్లమెంట్ లో ఒక్కమాట మాట్లాడని ప్రతిపక్ష పార్టీలు.. బిల్లు ఆమోదం తర్వాత మాత్రం అబద్దాలతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. అల్లరిమూకలతో కలిసి అపోజిషన్ పార్టీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mtb9bR
Thursday, December 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment