ఏపీలో మూడు రాజధానుల అంశంపై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. అమరావతికి శాసన రాజధాని హోదా కూడా వద్దని మంత్రి కొడాలి నాని అనడం దుమారంరేపింది. అమరావతి, చంద్రబాబులపై మంత్రి వ్యాఖ్యలను గర్హిస్తూ రైతులు, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినాసరే విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35oZe90
కొడాలి నాని బాతుబచ్చా అన్నట్లేగా - జగన్ భార్యను వంశీ ఏమన్నాడో గుర్తులేదా?: దివ్వవాణి ఫైర్
Related Posts:
అంజనీ వేస్ట్ ఫెలో.. ఓవరాక్షన్ చేస్తే అంతుచూస్తాం.. సీపీపై ఉత్తమ్ ఫైర్హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులపై పోలీసుల చర్య ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ 135వ ఆవిర్భావదినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కార్యకర్… Read More
సమగ్ర కుటుంబ సర్వే ఓకే కానీ ఎన్నార్సీ ఓకేకాదా .. ఓవైసీ, కేసీఆర్ లకు బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నదేశ వ్యాప్తంగా సిఏఏ మంటలు ఇంకా చల్లారలేదు . దేశ వ్యాప్తంగా సిఏఏ , ఎనార్సీ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టంపై వ్యత… Read More
వైజాగ్లో సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం, దారిపొడవునా మానవహారం..ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్టణాన్ని ప్రకటించబోతారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి వైజాగ్ చేరుకొన్నారు. విశాఖ … Read More
గిరిజన హాస్టల్లో దారుణం.. విద్యార్థినిలకు ప్రెగ్నెన్సీ? ఒక్కరు కాదు ఇద్దరూ కాదు...అదో గిరిజన బాలికల వసతిగృహం. అందులో ఉంటూ విద్యార్థినిలు చదువుకొంటున్నారు. అయితే కొందరు విద్యార్థినిలు గర్భవతులు అని తేలడం కలకలం రేపింది. పది మంది విద్య… Read More
flashback 2019: సుష్మా స్వరాజ్-షీలా దీక్షిత్! కీలక నేతలను తీసుకెళ్లిందిన్యూఢిల్లీ: దేశానికి వారు ఎంచుకున్న రంగంలో ఎంతో సేవ చేశారు. దేశానికి, దేశ ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తాము చేసిన సేవలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మ… Read More
0 comments:
Post a Comment