అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DSFfo2
జగన్ సర్కారు కీలక నిర్ణయం: అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం
Related Posts:
ఏపీ సర్కార్ పై మావోల ఆగ్రహం .. లేఖతో పాటు ఆడియో టేప్ విడుదలకరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస… Read More
ఆ రెండు కంపెనీల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..కరోనా వైద్య పరీక్షల కోసం చైనీస్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యాంటీబాడీ టెస్ట్ కిట్స్లో లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోపా… Read More
కరోనా లక్షణాలతో వెళితే తిప్పిపంపారు: గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఇలా జరుగుతోందా?హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొందరు అధికారులు … Read More
తెలంగాణకు బిగ్ రిలీఫ్.. కొత్తగా కేవలం రెండే పాజిటివ్ కేసులు...తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి… Read More
దో గజ్ దూరి!: ఈ బైక్ భౌతిక దూరం పాటిస్తుంది!అగర్తాలా: కరోనాను ఎదుర్కోవాలంటూ సామాజిక(భౌతిక) దూరం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన ఓ మ… Read More
0 comments:
Post a Comment