అదో గిరిజన బాలికల వసతిగృహం. అందులో ఉంటూ విద్యార్థినిలు చదువుకొంటున్నారు. అయితే కొందరు విద్యార్థినిలు గర్భవతులు అని తేలడం కలకలం రేపింది. పది మంది విద్యార్థినీలకు టెస్టులు చేయడం, కొందరికీ పాజిటివ్ రావడంతో సంచలనం కలిగించింది. రెండునెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37j2VLo
Saturday, December 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment