హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులపై పోలీసుల చర్య ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ 135వ ఆవిర్భావదినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కార్యకర్తల్నీఅరెస్టు చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హైదరాబాద్ కమిషనర్ ఆప్ పోలీస్ అంజనీ కుమార్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, హెచ్చరికలు చేశారు. సీపీని ఇంటికి పంపేదాకా ఊరుకోబోమని, గవర్నర్ ద్వారా ముందుకెళతామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MC0Cv3
Saturday, December 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment