Saturday, September 19, 2020

కలెక్టర్ నివాసానికే కరెంట్ కట్ చేసిన మంచిర్యాల విద్యుత్ శాఖాధికారులు .. ఏం జరిగిందంటే

మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విద్యుత్ కట్ చేసి షాకిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులు నివాసముంటున్న గృహాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. పొరబాటు గ్రహించి ఆ తర్వాత విద్యుత్ పునరుద్ధరించారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HgdRSb

Related Posts:

0 comments:

Post a Comment