మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విద్యుత్ కట్ చేసి షాకిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులు నివాసముంటున్న గృహాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. పొరబాటు గ్రహించి ఆ తర్వాత విద్యుత్ పునరుద్ధరించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HgdRSb
కలెక్టర్ నివాసానికే కరెంట్ కట్ చేసిన మంచిర్యాల విద్యుత్ శాఖాధికారులు .. ఏం జరిగిందంటే
Related Posts:
బాలల హక్కులనేత అచ్యుత రావు మృతి.. 8రోజులు కరోనాతో పోరాడి తుదిశ్వాస..రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ కాటేస్తోంది. బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప… Read More
సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోను పంజాబన్కు కఠిన కారాగార శిక్ష, ఆమెకు 24 ఏళ్లు, సహాయకుడికి 20 ఏళ్లు..చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధిస్తోన్న సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోనూ పంజాబన్కు స్థానిక ఢిల్లీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. 24 ఏళ్ల… Read More
కిషన్ రెడ్డికి కరోనా అవాస్తవం..ఆరోగ్యంగా విధుల్లో కేంద్రమంత్రిహైదరాబాదు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకినట్లుగా వచ్చిన వార్తల్లో నిజంలేదు. ఆయన అపోలో పరీక్ష చేయించుకున్నారని పాజిటివ్గా వచ్చిందం… Read More
కరోనాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది.. అంబటి రాంబాబుకూ పాజిటివ్.. చికిత్సలపై టీడీపీ విమర్శలుకరోనా మహమ్మారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనాలు మొదటి నుంచీ తప్పడంలేదు. రాబోయే కాలంలో ప్రజలంతా కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని ద… Read More
కరోనా ఎఫెక్ట్... బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు...కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్లోని గణేష్ ఉత్సవ కమిటీలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. తాజాగా బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయా… Read More
0 comments:
Post a Comment