తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. శ్రీవారిపై నమ్మకం లేని అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా దర్శనానికి వస్తారని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఉందని నేతలు ఆరోపిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33EDP9C
జగన్ స్ధానంలో వెల్లంపల్లి- నమ్మకం లేకపోతే అలా చేసుకోవచ్చు- ఐవైఆర్ సలహా
Related Posts:
నిండుకుండలా హిమాయత్ సాగర్.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..?ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుంది. భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. ద… Read More
Monkey B Virus: ఆ డేంజరస్ వైరస్కు వెటరినరీ డాక్టర్ బలి: తొలి మరణం..అదీ చైనాలోనేబీజింగ్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్టుగా అనుమానిస్తోన్న చైనా.. మరో ప్రమాదాన్ని ఎదుర్కొ… Read More
సచివాలయ ఉద్యోగులకు జగన్ భారీ షాక్ లు-డిప్యుటేషన్ల రద్దు, ప్రజా దర్బార్, బయోమెట్రిక్ కోతలుఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు పూర్తి స్ధాయిలో తీసుకెళ్లేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో… Read More
పార్లమెంటు సమావేశాలు: రఘురామ పై సస్పెన్షన్.. జలవివాదాలే ప్రధాన అంశాలుగా..!!మరికాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి సమావేశాలు చాలా వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది కేంద్రం సాగు చట్టాలను … Read More
జాబ్ క్యాలెండర్ కోసం ఛలో తాడేపల్లి.. జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు, కొనసాగుతున్న అరెస్ట్ లు !!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన బాట పట్టారు. వైసీపీ సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది.… Read More
0 comments:
Post a Comment