Saturday, September 19, 2020

జగన్‌ స్ధానంలో వెల్లంపల్లి- నమ్మకం లేకపోతే అలా చేసుకోవచ్చు- ఐవైఆర్‌ సలహా

తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. శ్రీవారిపై నమ్మకం లేని అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా దర్శనానికి వస్తారని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఉందని నేతలు ఆరోపిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33EDP9C

Related Posts:

0 comments:

Post a Comment