రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ కాటేస్తోంది. బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అచ్యుత రావు బుధవారం కొవిడ్ వ్యాధి కారణంగా చనిపోయారు. కరోనా పాజిటివ్ పేషెంట్ గా హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఎనిమిది రోజుల పాటు వైరస్ తో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qRZO4
బాలల హక్కులనేత అచ్యుత రావు మృతి.. 8రోజులు కరోనాతో పోరాడి తుదిశ్వాస..
Related Posts:
ఎన్నికల కోడ్ ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు .. ఎందుకంటేతెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవటానికి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాను కోరిన తెలం… Read More
చంద్రబాబుపై ఫైర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే .. ఆ డబ్బు తనకిస్తే అమరావతి పూర్తి చేసేవారటఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల వ్యవదే ఉంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక చంద్రబాబుకు రివర్స్ కౌంటర్ ల… Read More
బాలయ్యా ఏందయ్యా : అభిమానులపై దాడి చేయడమే బాలకృష్ణ ధ్యేయంగా పెట్టుకున్నారా..?విజయనగరం: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చి పోయారు. ఇటీవలే ఓ జర్నలిస్టుపై బూతుపురాణం అందుకున్న హిందూపురం ఎమ్మెల్యే... ఆ ఘటన మరవకముందే ఓ అభిమాని… Read More
సిఆర్ఫీఎఫ్ అధికారులను అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత! ముందస్తు సమాచారం ఇవ్వాలన్న ఈసిమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సహచరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఉదయం ఆరంభమైన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. దాడు… Read More
సీయం రమేష్ నివాసం లో సోదాలు ఉత్తుత్తివే ?: కోరి... చేయించుకున్నారా..?: ఎస్పీకే సమాచారం లేదు..!కడప రాజకీయాల్లో హాట్ టాపిక్. రెండు రోజుల క్రితం కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటిలో పోలీసులు తని ఖీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిం… Read More
0 comments:
Post a Comment