రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ కాటేస్తోంది. బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అచ్యుత రావు బుధవారం కొవిడ్ వ్యాధి కారణంగా చనిపోయారు. కరోనా పాజిటివ్ పేషెంట్ గా హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఎనిమిది రోజుల పాటు వైరస్ తో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qRZO4
బాలల హక్కులనేత అచ్యుత రావు మృతి.. 8రోజులు కరోనాతో పోరాడి తుదిశ్వాస..
Related Posts:
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 963 మందిని మట్టుబెట్టామన్న కేంద్రంన్యూఢిల్లీ : ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్రం ప్రకటించింది. 2014 జూన్ నుంచి ఇప్పటివరకు 963 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నది. ఏ… Read More
మనసున్న మారాజు: సంపాదించాడు.. తిరిగి విరాళంగా ఇచ్చాడు,ఇంతకీ ఎంతిచ్చాడంటే..?న్యూఢిల్లీ: ఉద్యోగంలో ఉండగా దేశానికి సేవ చేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్సులో సాధారణ సిపాయిగా సేవలందించాడు. సర్వీసులో ఉన్నంత వరకు దేశం కోసం సేవలందించాడు. సర… Read More
కర్ణాటక మఠాధిపతితో ప్రధాని మోడీ భేటీ! కారణం.. గురుపూర్ణిమేనా?న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం కర్ణాటకలోని ఉడుపికి చెందిన పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీతో భేటీ అయ్యారు. సుమారు… Read More
కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి: కట్ట కొత్తిమీర ధర తెలిస్తే కంట కన్నీరే..!వరుణదేవుడు సకాలంలో కరుణ చూపకపోవడం, పంట సరైన సమయానికి చేతికి రాకపోవడంతో మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్ల… Read More
కేసీఆర్పై విరుచుకుపడ్డ అఖిలపక్షం.. బ్రేక్ వేయాలంటూ గవర్నర్కు ఫిర్యాదుహైదరాబాద్ : సీఎం కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అపొజిషన్ లీడర్లు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నార… Read More
0 comments:
Post a Comment