Thursday, July 23, 2020

కరోనా ఎఫెక్ట్... బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు...

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని గణేష్ ఉత్సవ కమిటీలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. తాజాగా బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి 21 అడుగుల విగ్రహానికి బదులు కేవలం ఆరడగుల విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది. ఈ ఏడాది లడ్డూ వేలాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. లడ్డూ వేలానికి వేల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CxJJjn

Related Posts:

0 comments:

Post a Comment