హైదరాబాదు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకినట్లుగా వచ్చిన వార్తల్లో నిజంలేదు. ఆయన అపోలో పరీక్ష చేయించుకున్నారని పాజిటివ్గా వచ్చిందంటూ ప్రచురితమైన కథనం వాస్తవదూరం. కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఢిల్లీలో తన విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే సమాచార, సమన్వయలోపంతో వన్ఇండియా తెలుగులో ఈరోజున పొరపాటున ప్రచురితమైన కథనానికి చింతిస్తున్నాం. కిషన్ రెడ్డి ఎప్పుడూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSwoPo
కిషన్ రెడ్డికి కరోనా అవాస్తవం..ఆరోగ్యంగా విధుల్లో కేంద్రమంత్రి
Related Posts:
Lady SI రచ్చ రచ్చ: నేను చెప్పినట్లు చెయ్యాలి, పెట్రోల్ బంక్ కాల్చి బూడిద చేస్తా, దెబ్బకు !బెంగళూరు/ మైసూరు: జీపులో డీజిల్ పట్టకపోవడంతో లేడీ ఎస్ఐ రెచ్చిపోయింది. నాతోనే పెట్టుకుంటారా ? మీరు ఇక్కడ ఎలా పెట్రోల్ బంక్ లో వ్యాపారం చేస్తారో నేను చూ… Read More
coronavirus: ఢిల్లీ వెళ్లొచ్చిన వారు ముందుకురండి, లేదంటే చర్యలు తప్పవు: సీఎం జగన్రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంపై కూడా అధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్షించారు. ఢిల్లీ వెళ్లొచ్చినవారితో కలిసినవాళ్లు వైద్య పరీక్షలకు ము… Read More
fact check: ఆర్థిక సంవత్సరం పొడిగించడం లేదు, సోషల్ మీడియాలో పుకార్లకు ఆర్థికశాఖ క్లారిటీకరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. జూన్ 30వ తేదీ వరకు ఫైనాన్షియల్ ఈయర్ కొనసాగుతోందని ఊహాగానాలు వినిపిస్తు… Read More
TIMELINE : ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్లో అసలేం జరిగింది.. కరోనా లాక్ డౌన్ను ధిక్కరించారా?సోమవారం(మార్చి 30) నాటికి భారత్లో కరోనా వైరస్ కాస్త అదుపులోనే ఉందని చాలామంది భావించారు. కానీ సాయంత్రం వరకే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఢిల్లీలోని నిజా… Read More
కరోనా సోకకుండా ఉండటానికి ఆ వంటింటి చిట్కా పని చేయదట: నమ్మొద్దంటోన్న నిపుణులు..!బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చైనాకు చెందిన ఓ వైద్యశాస్త్ర నిపుణుడు వంటింటి చిట్కాను చెప్పారు. సాధారణంగా జలుబు బార… Read More
0 comments:
Post a Comment