హైదరాబాదు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకినట్లుగా వచ్చిన వార్తల్లో నిజంలేదు. ఆయన అపోలో పరీక్ష చేయించుకున్నారని పాజిటివ్గా వచ్చిందంటూ ప్రచురితమైన కథనం వాస్తవదూరం. కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఢిల్లీలో తన విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే సమాచార, సమన్వయలోపంతో వన్ఇండియా తెలుగులో ఈరోజున పొరపాటున ప్రచురితమైన కథనానికి చింతిస్తున్నాం. కిషన్ రెడ్డి ఎప్పుడూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSwoPo
కిషన్ రెడ్డికి కరోనా అవాస్తవం..ఆరోగ్యంగా విధుల్లో కేంద్రమంత్రి
Related Posts:
సౌదీ వర్సెస్ హౌతీ: అతిపెద్ద చమురు కేంద్రంపై క్షిపణి దాడులు నిజమే: సౌదీ ప్రభుత్వంసౌదీ అరేబియా: రాస్ తనూరా పోర్టులోని ఓ పెట్రోల్ ట్యాంకును డ్రోన్లతో కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తనూరా … Read More
Jobs:పరీక్ష లేకుండానే NMDCలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే-జీతం ఎంతంటే..?నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 120 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, జూనియర్ ఆ… Read More
మున్సిపల్ ప్రచారానికి నేటితో తెర- కీలకంగా పొత్తులు-ఆ మూడింటిపైనే అందరి దృష్టీ..ఏపీలో మూడు వారాలుగా సాగిన మన్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలు తిరిగి నిర్వహిస్తున్న క్రమంలో పార్… Read More
నిజమైన వారియర్స్ మహిళలు: కరోనానే కాదు ఎలాంటి విపత్తయినా అతివ సాహసం అద్భుతంఆకాశంలో సగం, అవనిలో సగం కాదు ... అన్నింటా మేమే.. అండగా నిలిచేది మేమే.. కష్టమైనా నష్టమైనా తోడుగా ఉండేది మేమే.. మీ ఇష్టాలను, చిరాకులను అర్థం చేసుకునేది … Read More
Illegal affair: టిఫిన్ సెంటర్ ఆంటీ, ఇడ్లీ,వడ, దోసె, పూరీ ఫ్రీ, పగలు పని...రాత్రి పండగ!చెన్నై/తంజావూర్: ఆంటీ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆంటీ టిఫిన్ సెంటర్ లో ఓ కుర్రాడు పని చేస్తున్నాడు. ఉదయం ఆంటీ కస్టమర్లకు రుచికరమైన ఇడ్లీ, వడ, దోసె,… Read More
0 comments:
Post a Comment