Saturday, September 19, 2020

ఏఐఐబీ: మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఉన్నాయి. అలాంటి సమయంలో బుధవారం పార్లమెంటులో ఒక లిఖితపూర్వక ప్రకటన గురించి విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో ఒకవైపు భారత సైనికులు చనిపోతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటోందని కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mCZRC3

Related Posts:

0 comments:

Post a Comment