భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఉన్నాయి. అలాంటి సమయంలో బుధవారం పార్లమెంటులో ఒక లిఖితపూర్వక ప్రకటన గురించి విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో ఒకవైపు భారత సైనికులు చనిపోతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటోందని కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mCZRC3
ఏఐఐబీ: మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
Related Posts:
ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలువిజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం… Read More
వైఎస్ఆర్ పెళ్లి కానుక.. రెట్టింపు: రూ.లక్షన్నర వరకు పెంపుఅమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట… Read More
ఎవరు దొంగతనం చేయమన్నారు..? : డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్కాసేపటి క్రితం ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై అప్పుడే రాజకీయాలు చుట్టుముట్టాయి. మాజీ స్పికర్ పై అధికార పార్టీ నేతలు అనేక ఆరోపణలు చేయడంతో పాట… Read More
పెత్తందారి వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడారు.. కోడెల మృతి తీరని లోటన్న ధూళిపాళ్లఅమరావతి : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివ… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి ఆగ్రహం.. హిజ్రాలంటూ సంచలన వ్యాఖ్యలు..!బెంగళూరు : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ… Read More
0 comments:
Post a Comment