బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతూనే ఉంది. కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దూకుడు పెంచడం... హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్,దీపికా పదుకొణే,శ్రద్దా కపూర్లకు నోటీసులు జారీ చేయడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో ఈ పేర్లు బయటకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3655oLX
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాట్స్ లీకేజీతో దుమారం... వాట్సాప్లో చాట్స్ సేఫేనా... ఆ సంస్థ ఏమంటోంది...
Related Posts:
బీహర్లో మెదడువాపు విజృంభణ .. లండన్లో తేజస్వి షికార్లు .. కాదు కాదు ఢిల్లీలో ...న్యూఢిల్లీ : బీహర్లో మెదడు వాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలుతుంటే .. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత మాత్రం పత్తాలేకుండా పోయారు. వ్యాధి సోకి పిల్లలు చనిపో… Read More
బెంగాల్లో వలసల పర్వం : బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యే, 12 మంది కౌన్సిలర్లుకోల్కతా : పశ్చిమ బెంగాల్లో కూడా వలసల పర్వం కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవల ముగ్గురు ఎంపీలు, 50… Read More
ఢిల్లీలో విషాదం: మెట్రో రైలు ముందర దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేక గత రెండేళ్లుగా చికిత్స పొందుతున్న 23 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీ మెట్రో రైలు వస్తుండగా దూ… Read More
జగన్కు అరుదైన గౌరవం ..ఏపీలో కాదు తెలంగాణలో: అక్కడే దక్కిన తొలి అవకాశం: కేసీఆర్ నిర్ణయం..!ఏపీ ముఖ్యమంత్రి జగన్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు అయింది. అయితే, ఏపీలో కాకుండా ఆ అవకాశం త… Read More
14యెళ్ల విచారణ...14యెళ్ల జైలు శిక్ష...అయోధ్య దాడి కేసులో 4గురికి శిక్షఅయోధ్య రామమందిరం వివాద స్థలం వద్ద జరిగిన కాల్పులు ఘటన జరిగిన నిందితులకు ప్రయాగ్రాజ్ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖారారు చేసింది. దాడి జరిగిన 14 సంవత్సరాల … Read More
0 comments:
Post a Comment