Thursday, September 24, 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాట్స్ లీకేజీతో దుమారం... వాట్సాప్‌లో చాట్స్ సేఫేనా... ఆ సంస్థ ఏమంటోంది...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతూనే ఉంది. కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దూకుడు పెంచడం... హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్,దీపికా పదుకొణే,శ్రద్దా కపూర్‌లకు నోటీసులు జారీ చేయడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో ఈ పేర్లు బయటకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3655oLX

Related Posts:

0 comments:

Post a Comment