ఏపీ ముఖ్యమంత్రి జగన్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు అయింది. అయితే, ఏపీలో కాకుండా ఆ అవకాశం తెలంగాణలో దక్కించుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. అక్కడకు వెళ్తున్న జగన్కు ఆ అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FewIJh
జగన్కు అరుదైన గౌరవం ..ఏపీలో కాదు తెలంగాణలో: అక్కడే దక్కిన తొలి అవకాశం: కేసీఆర్ నిర్ణయం..!
Related Posts:
ఏపిలో వాలెంటైన్స్ డే కీలక పొలిటికల్ ఘట్టం మిస్ : అసలు కారణం ఇదేనా..!ఏపి లో ఫిబ్రవరి 14న...ఈ రోజున జరగాల్సిన రెండు కీలక ఘట్టాలు వాయిదా పడ్డాయి. విపక్ష నేత జగన్ తన సొంతింటి గృహ ప్రవేశం ఇదే రోజన చేసి ఇక, ఇక్… Read More
ధగధగ మెరిసేలా.. 'చార్మినార్' కొత్త అందాలు..!హైదరాబాద్ : భాగ్యనగరంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలున్నా.. చార్మినార్ ప్రత్యేకతే వేరు. హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా.. కచ్చితంగా చార్మినార్ చూసే … Read More
ప్రియాంకగాంధీపై 'అసభ్య ప్రచారం' తగదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు \"ఫిర్యాదు\"..!హైదరాబాద్ : సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అదే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికవుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పెడుతున్న పో… Read More
సర్పంచుల నుంచి \"పైసా వసూల్\"..! పోలీసుల అదుపులో \"అఘోరాలు\" (వీడియో)కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరిట హల్చల్ చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో తిరుగుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులే… Read More
జగన్ తో అవంతి భేటీ..! : విశాఖ వైసిపి నేతలకు పిలుపు: ఆ సీటు పైనే షరతు..!టిడిపిలో మరో వికెట్ పడుతోంది. ఎంపీగా ఉన్న నేత పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివా సరావు ఈ రోజు జగన్ ను కలవనున్నారు… Read More
0 comments:
Post a Comment