Thursday, September 24, 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. నేడు ఎన్సీబీ ముందుకు రకుల్..దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ కూడా

బాలీవుడ్ డ్రగ్స్ కేసు అటు బాలీవుడ్ నే కాకుండా, ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఈరోజు బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రశ్నించనున్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. రియా చక్రవర్తితో రకుల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RZfPs5

Related Posts:

0 comments:

Post a Comment