Tuesday, June 18, 2019

ఢిల్లీలో విషాదం: మెట్రో రైలు ముందర దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి

ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేక గత రెండేళ్లుగా చికిత్స పొందుతున్న 23 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీ మెట్రో రైలు వస్తుండగా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నితిన్ అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. ఇక కదులుతున్న రైలు ముందు దూకడంతో నితిన్ శరీరం రెండు ముక్కలుగా తెగిపడిపోయింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KX7J0Y

Related Posts:

0 comments:

Post a Comment