కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కూడా వలసల పర్వం కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవల ముగ్గురు ఎంపీలు, 50 మంది కౌన్సిలర్లు టీఎంసీకి టాటా చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత మళ్లీ బెంగాల్లో వలసల పర్వం ఊపందుకుంది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా కమలం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fi1vVD
బెంగాల్లో వలసల పర్వం : బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యే, 12 మంది కౌన్సిలర్లు
Related Posts:
జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఐటీ దాడులుజూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత అయిన నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడి చేశారు. నార్నే శ్రీనివాస రావుకు చెందిన స్టూడియో ఎన్… Read More
వీడియో వైరల్ : ఒక ఆడ పులి..రెండు మగపులులు..ఒక ఫైట్ సీన్..ఇదీ స్టోరీ!ఢిల్లీ: ఇద్దరు ప్రేమికులు డీప్ లవ్లో మునిగి ఉండగా ప్రియురాలి సోదరుడో లేక తండ్రో వారి ప్రేమకు బ్రేక్ వేసేందుకు చూస్తారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో సర్వ… Read More
ఢిల్లీ-కాబూల్ స్పైస్ జెట్ విమానాన్ని అడ్డగించిన పాక్: యుద్ధ విమానాలతో చుట్టుముట్టి..!న్యూఢిల్లీ: మన దేశం అంటే అక్కసును వెల్లగక్కుకుంటోన్న పాకిస్తాన్.. మరో దురాగతానికి ప్రయత్నించిన ఉదంతం ఇది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుం… Read More
జర్నలిస్టు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యేపై కేసుజర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసులో తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసునమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫి… Read More
బయటపడ్డ బోటు రెయిలింగ్ : మరో రెండురోజుల పాటు ప్రయత్నంతూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం తన ప్రయత్నాలు ప్రారంభించించిన విషయం తెలి… Read More
0 comments:
Post a Comment