Wednesday, June 19, 2019

బీహర్‌లో మెదడువాపు విజృంభణ .. లండన్‌లో తేజస్వి షికార్లు .. కాదు కాదు ఢిల్లీలో ...

న్యూఢిల్లీ : బీహర్‌లో మెదడు వాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలుతుంటే .. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత మాత్రం పత్తాలేకుండా పోయారు. వ్యాధి సోకి పిల్లలు చనిపోయి .. తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాత్రం బాధితుల గోడు వినడం లేదు. ఆయన రాష్ట్రంలో లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారనే చర్చ జరుగుతుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XprAwn

Related Posts:

0 comments:

Post a Comment