Friday, September 18, 2020

తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల పైచిలుకు కేసులు.. 9 మంది మృత్యువాత...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కూడా 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వచ్చాయి. 2 వేల 123 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య లక్ష 69 వేల 169కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. 2

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kx90KM

Related Posts:

0 comments:

Post a Comment