Friday, September 18, 2020

జగన్‌కు భారీ ఊరట నిచ్చిన బాబాయ్‌- డిక్లరేషన్‌కు మంగళం- టీడీపీ, బీజేపీ విమర్శలకు చెక్..

ఏపీలో అంతర్వేది ఘటన తర్వాత దేవాలయాల్లో భద్రతపై చర్చ మొదలైంది. దీనిపై విపక్షాల రగడతో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన రెండు రోజుల్లోనే విజయవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయం అయ్యాయి. ఈ వ్యవహారం దర్యాప్తు సాగుతుండగానే టీటీడీ ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే తిరుమలలో అన్యమతస్తుల ప్రస్తావన వస్తే చాలు భక్తులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2REACkP

Related Posts:

0 comments:

Post a Comment