గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా విభజన హామీల్లో భాగమైన ప్రత్యేక హోదా కోరుతూ విపక్ష వైసీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించేది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మోడీ అయితే రాష్ట్రంలో నిరసనలేంటని అధికార టీడీపీ సెటైర్లు వేసేది. ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు నిరసనలకు దిగడం ప్రారంభించారు. ఎన్డీయేకు గుడ్బై చెప్పేశాక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FHKibM
చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు కష్టమేనా ? కేంద్రంపై వైసీపీ ఒత్తిడి ఫలించడం లేదా ?
Related Posts:
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా దర్శన టికెట్లు...తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా స్వామి వారి దర్శనానికి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రోజు 1వెయ్యి టికెట్లన… Read More
Kuppam Petrol Price : చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్ ధరదేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో సామాన్య,మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలాచోట… Read More
కృష్ణాజలాలపై వాటర్ ఏరోడ్రోమ్: ప్రకాశం బ్యారేజీపై: ఏపీ బీజేపీ అలర్ట్..కేంద్రానికి థ్యాంక్స్విజయవాడ: రాష్ట్రంలో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు కానుంది. సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఏపీ సహా దేశవ్… Read More
Gangamma in Pyderu : పైడేరు వాగులో అద్భుత దృశ్యం... సాక్షాత్తు గంగమ్మ తల్లే తరలివచ్చింది...నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని పైడేరు వాగులో ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో … Read More
వైఎస్సార్టీపీ ఛలో ఖమ్మం జిల్లా: ఎల్లుండే..రూట్మ్యాప్ ఇదే: నిరాహార దీక్షలో వైఎస్ షర్మిలఖమ్మం: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం పోరుబాట పట్టింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ను సాధ… Read More
0 comments:
Post a Comment