ఏపీలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది . వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖలోని టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ నేతలు పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో విశాఖను రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని విశాఖలోని చాలా మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKWfNv
విశాఖలో టీడీపీ వీక్ .. చంద్రబాబుకు షాక్ .. నేడు సీఎం జగన్ ను కలవనున్న మరో ఎమ్మెల్యే
Related Posts:
పాక్ కూడా సీఏఏ ఆమోదిస్తే..: ముస్లింలు వెళ్లొచ్చంటూ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలున్యూఢిల్లీ: ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ పాకిస్థాన్ దేశం అక్కడ… Read More
పవన్ కల్యాణ్ గడ్డం పెంచితే నేత కాలేరు, మనుషులు వేరు వారి మనసంతా ఒక్కటే: అమర్నాథ్అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే… Read More
తల్లిపై ఓ కొడుకు న్యాయపోరాటం: జీవితాన్ని నరకప్రాయం చేసిందని.. 1.5కోట్లు పరిహారానికి డిమాండ్..తనకు రెండేళ్ల వయసున్నప్పుడు తన తల్లి తనను ముంబై నగరంలో వదిలేసి వెళ్లిపోవడంతో.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో తన జీవితం గడిచిందని, ఆమె వల్లే తన జీవితం నా… Read More
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. గ్యాంగ్స్టర్ నయీమ్ మేనకోడలు దుర్మరణంగ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా కేశరాజుపల్లి శివారులో కారు లారీని ఢీక… Read More
చంద్రబాబు బ్రాండ్ బాబా, మహాత్మాగాంధీతో పోలిక, వర్గం, జాతి కోసం పోరుబాట: గుడివాడ అమర్నాథ్అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే… Read More
0 comments:
Post a Comment