ఏపీలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది . వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖలోని టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ నేతలు పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో విశాఖను రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని విశాఖలోని చాలా మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKWfNv
విశాఖలో టీడీపీ వీక్ .. చంద్రబాబుకు షాక్ .. నేడు సీఎం జగన్ ను కలవనున్న మరో ఎమ్మెల్యే
Related Posts:
తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. సొంతగా ప్రచార కమిటీని ప్రకటించింది. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని … Read More
పాకిస్తాన్: హైవే మీద అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నేరస్థులకు ఉరి శిక్షఅత్యాచారానికి పాల్పడి ప్రజాగ్రహానికి కారకులైన ఇద్దరు వ్యక్తులకు పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా అనే ఇద్దరు వ్యక్… Read More
స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్: ఎయిమ్స్లో అడ్మిట్: ఆయన ఆరోగ్యంపై బులెటిన్ ఇదేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ ఆరంభమైనట్టే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస… Read More
కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయాఅభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సీన్ తయారీ సామర్థ్యాలను పెంచుకోకుండా బ్రిటన్, అమెరికా సహా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయని బీబీసీ న్యూస్నైట్ షోకి అంది… Read More
దేవాన్ష్ పుట్టిన రోజు: టీటీడీకి భూరీ విరాళం, శ్రీవారి సన్నిధిలో నారా, నందమూరి ఫ్యామిలీఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకున్నారు. మార్చి 21న తన మనవడు, నారా లోకేష్-బ్రాహ్మణిల కుమారుడు … Read More
0 comments:
Post a Comment