Saturday, September 26, 2020

బాలన్నా... ఒక్కసారి లేచి పాట పాడవా... బోరున విలపించిన అర్జున్.. ప్రముఖుల కంట తడి...

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియల సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్పీబీని కడసారి చూసేందుకు వచ్చిన నటుడు అర్జున్... ఆయన పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. 'బాలన్నా... నా సినిమాలకు ఎన్నో దేశభక్తి గీతాలు అందించావు.. ఇప్పుడు నాకోసం ఒక్కసారి లేచి పాట పాడవా..' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అత్యంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j5KZu0

Related Posts:

0 comments:

Post a Comment