కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కోన్నారు. గుంటూరులో మీడీయాతో కన్నా మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3143dT6
Wednesday, July 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment