కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కోన్నారు. గుంటూరులో మీడీయాతో కన్నా మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3143dT6
కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణ
Related Posts:
ఒకే కుటుంబంలో మూడు హత్యలు.. కామారెడ్డి జిల్లాలో కలకలం..!నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. దోమకొండ మండలంలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి … Read More
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉండాలి: సల్మాన్ ఖుర్షిద్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశా… Read More
ఆర్టీసీ సమ్మెపై టీఎన్జీవో స్పందన... సీఎంను కలిస్తే తప్పేంటీ..?ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలపై టీఎన్జీవో నేతలు స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళుతు… Read More
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు గరం గరం.. 14 నాడు జిల్లా బంద్ఖమ్మం : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. జిల్లాకు చెందిన కార్మికులు పోరుబాటకు సై అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు… Read More
కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హుడ్ హోదా: దేవ దూతగా..పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన: కేంద్రమంత్రి సమక్షంవాటికన్ సిటీ: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం థెరిసాకు ప్రఖ్యాత సెయింట్ హోదా లభించింది. క్రైస్తవ మతంలో అత్యున్నతమైన హోదా ఇది. ఈ విషయాన్ని పోప్ … Read More
0 comments:
Post a Comment