కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కోన్నారు. గుంటూరులో మీడీయాతో కన్నా మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3143dT6
కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణ
Related Posts:
ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వనందుకు హత్య...!అక్టోబర్ రెండు నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించిన విషయం తెలిసిందే.. అయితే ఈ నిషేధంపై సరైన అవగాహన లేని ఓ వినియోదారుడు తనకు ఎప్… Read More
వెరైటీ సీన్ : గాల్లో ఎగరాల్సిన విమానం.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి..! (VIDEO)చైనా : అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కనిపిస్తు… Read More
నాన్ వెజ్ కౌస్ : ముక్క పెడితేనే తింటామంటున్న గోవా గోవులుగోవులు సాధారణంగా ఏం తింటాయి.. అంటే టక్కున వచ్చే సమాధానం దానా, గడ్డి, ఇతర శాఖాహారం. అందుకే గోవులను శాఖాహార జంతువులుగా పిలుస్తాం. కానీ గోవాలో మాత్రం మాం… Read More
మరో రెండు రోజులు ఆంధ్రా, తెలంగాణాల్లో వర్షాలు...ఇప్పటికే వర్షంతో ముంచెత్తున్న వరణుడు మరో రెండు రోజుల పాటు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. దీంతో రానున్న రెండు రోజులు కూడ ఏపీలో మరియు తెలంగాణ జిల్లాల్లో… Read More
‘లవ్ జిహాద్’ కేరాఫ్ హుక్కా సెంటర్లు: తన కూతురూ బాధితురాలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ నేతభోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్ నరగానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్.. లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ ఆ… Read More
0 comments:
Post a Comment