Wednesday, July 31, 2019

కేంద్ర మంత్రివర్గ ఆమోదం.. 33కు చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఇదివరకున్న 30 మంది న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. ఆ మేరకు బుధవారం నాడు సెంట్రల్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరాలు వెల్లడించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India - CJI) తో పాటు 33 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LRNGT0

Related Posts:

0 comments:

Post a Comment