అమరావతి: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుందని ధ్వజమెత్తారు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో విపరీతంగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. వీటన్నిటి లెక్కలు జగన్ బయటపెడుతుంటే తప్పయి పోయిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటపెడుతుంటే ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని విమర్శించారు. విచారణ కమిటీలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31g8gjF
Wednesday, July 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment