Tuesday, September 8, 2020

షాకింగ్ : యాంటీబాడీస్‌తో నో గ్యారెంటీ... కరోనాపై సంచలన విషయాలు చెప్పిన సైంటిస్టులు...

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 43 లక్షలు దాటింది. ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా... మరోవైపు రికవరీ రేటు కూడా బాగానే ఉంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్నవారిలో కొంతమంది రీఇన్ఫెక్షన్ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి శరీరంలో ఒకసారి యాంటీబాడీస్ అభివృద్ది చెందితే కొన్ని నెలల పాటు ఉంటాయి. అయితే యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన రోగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R9eK0p

Related Posts:

0 comments:

Post a Comment