Tuesday, September 8, 2020

చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటన

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి తూటాలు పేలిన ఘటన మరువకముందే.. డ్రాగన్ మరో దురాగతం వెలుగులోకి వచ్చింది. తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణంగా ఉండే పర్వత శ్రేణులపై కన్నేసిన చైనా.. గడిచిన నాలుగు రోజులుగా అదే పనిగా కవ్విపులకు దిగుతూ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3icGCwz

Related Posts:

0 comments:

Post a Comment