భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి తూటాలు పేలిన ఘటన మరువకముందే.. డ్రాగన్ మరో దురాగతం వెలుగులోకి వచ్చింది. తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణంగా ఉండే పర్వత శ్రేణులపై కన్నేసిన చైనా.. గడిచిన నాలుగు రోజులుగా అదే పనిగా కవ్విపులకు దిగుతూ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3icGCwz
చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటన
Related Posts:
జగన్కు అసలు పరీక్ష-రాజధానులు, వైజాగ్ స్టీల్పై రిఫరెండం-రెండుచోట్ల ఎదురీత తప్పదా ?ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత వాటిని చట్ట, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా సమర్ధించుకున్న వైసీపీ సర్కారు, సీఎం జగనన్కు ఇప్పుడు జనంలో తొలి పరీక్ష ఎద… Read More
Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్ !చెన్నై/పొల్లాచ్చి: భర్త చనిపోవడంతో మహిళ కుమార్తెతో కలిసి జీవించింది. భర్త లేని ఆంటీ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కుమార్తె పెరిగి పెద్దది కావడ… Read More
ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు షాకిచ్చిన జనసైనికులు: రాజోలు సత్తాచాటారుతూర్పుగోదావరి: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనసేన శ్రేణులు భారీ షాకిచ్చాయి. ఆయన జనసేన నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ.. అధికార వైయస్స… Read More
కుప్పకూలిన లిఫ్ట్: అందులో మాజీ ముఖ్యమంత్రి: ఆసుపత్రిలో: హనుమంతుడి దయ అంటూభోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్కు తృటిలో పెను ముప్పు తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ కుప్పకూలింది. ఆ ఘటనలో … Read More
తెలుగు తమ్ముళ్ళ ఆధిపత్యపోరు .. కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న .. రంగంలోకి చంద్రబాబుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికల సమయంలో అధికారపక్షంతో తలపడుతూ తీవ్ర పోరాటం చేస్తున్న టిడిపిలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొనసాగుతున్న రగడ టిడిపి అధినే… Read More
0 comments:
Post a Comment