రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలపై ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కలిసిన టిడిపి నేతలు వైసిపి నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేత బొండా ఉమా బూతుల మంత్రి కొడాలి నాని, ఎప్పుడు తాగి ఉండే వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tRqsz3
బూతుల మంత్రి కొడాలి నాని, ఎప్పుడూ తాగి ఉండే ఎమ్మెల్యే జోగి రమేష్ .. బోండా ఉమా ధ్వజం
Related Posts:
సీఎం కేసీఆర్ను విమర్శించిన ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్పై వేటు... !తెలంగాణ సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ...ఇటివల జరిగిన ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెషన్కు గుర… Read More
300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. … Read More
భార్య ,కొడుకును చంపి పారీపోయిన భర్త... మూసాపేటలో దారుణంహైదరాబాద్లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేశ… Read More
75 రోజుల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్... ఎన్నికల నిబంధనలు ఎత్తివేసిన ఈసీసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలైన మార్చి 10నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల నియామాళిని ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. దీనికి సంబంధించి ఓ ప్… Read More
ఎన్డీఏ 250 సీట్ల దగ్గర ఆగిపోయి ఉండాల్సింది..ఇన్ని రావనుకున్నా! అయినా వదిలి పెట్టను!న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజారిటీ రాకుండా ఉంటే బాగుండేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జ… Read More
0 comments:
Post a Comment