వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త గా తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలు శుక్రవారం నాటికి 79వ రోజుకు చేరాయి. దేశరాజధాని ఢిల్లీ శివారులుల్లో వివిధ రాష్ట్రాల సరిహద్దుల వద్ద వేలాది మంది రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతు సంఘాలు, ప్రభుత్వానికి మధ్య చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z7tGQS
Friday, February 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment