తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయిం. విరుద్ నగర్ జిల్లా వెంబకొట్టాయ్ వద్ద గల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది కూలీలు చనిపోయినట్టు తెలుస్తోంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శివకాశీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LHLzm2
బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు, 11 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..
Related Posts:
Janata Curfew: సరిగ్గా ఏడాది కిందట: కొన్ని జ్ఞాపకాలు: ఇప్పుడూ అవే పరిస్థితులున్యూఢిల్లీ: జనతా కర్ఫ్యూ.. 130 కోట్ల మంది ప్రజలకు ఇంటికే పరిమితం చేసిన సందర్భం అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్డౌన్ విధించడానికి తొల… Read More
భారత్ను అమెరికా 200ఏళ్లు పాలించింది -మోదీ వల్లే గెలిచాం -20మంది పిల్లల్ని కనొచ్చుగా: ఉత్తరాఖండ్ సీఎం మళ్లీవింత కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ముఖ్యమంత్రులు తమతో తామే పోటీపడుతున్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ వాడకం మొదలు శ్రీలంక, నేపాల్ దేశా… Read More
వార్తలు రాసి నన్నే బెదిరిస్తావా .. నువ్వెంత , నీ సంగతి తేలుస్తా : రిపోర్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే వీరంగంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఓ పత్రిక విలేఖరిపై చిందులు తొక్కారు. నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా? నీ సంగ… Read More
తృణమూల్ కార్యకర్త దారుణహత్య: ఎన్నికల హింస: అమిత్ షా వర్చువల్ ర్యాలీ నిర్వహించిన అయిదోరోజేకోల్కత: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల హింస పతాక స్థాయికి చేరుకుంటోంది. దాడులు, ప్రతిదాడులు… Read More
స్టీల్ ప్లాంట్పై చివరి ఆశ- జగన్ లేఖపై చలనం- నిర్ణయం వారి చేతుల్లోనేఏపీలో నానాటికీ ఉధృతమవుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రానికీ సంకటంగా మారింది. స్టీల్ ప్లాంట్పై ఇప్పటికే తీసుకున్న నిర్ణయ… Read More
0 comments:
Post a Comment