ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నామినేషన్ వేసే అభ్యర్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ వివాదాస్పద హెచ్చరికలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టులో స్వల్ప ఊరట మాత్రమే లభించింది. జోగి రమేష్ వ్యాఖ్యలు, అనంతరం ఎస్ఈసీ ఆంక్షలపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tQVwPg
ఎస్ఈసీపై వ్యాఖ్యలొద్దు, అభ్యర్ధులతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టు ఆదేశం
Related Posts:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన ఖరారు... భారీగా ప్లాన్ చేస్తున్న ప్రభుత్వంవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశ తొలిమహిళ మెలానియా ట్రంప్ భారత పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాలు ఒక ప్రకటన … Read More
అదే ఫైనల్.. మార్పు కనిపించకపోతే ఊరుకునేది లేదు : కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ హెచ్చరికప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ,అభివృద్ది పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు స… Read More
పోలీసులమని చెప్పి.. బస్సులోంచి దించి, మహిళపై అత్యాచారంసంగారెడ్డి: ఓ వైపు కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ.. మహిళలపై జరుగుతున్న అఘాత్యాలు మాత్రం తగ్గడం లేదు. దోషులను పలు కేసుల్లో ఎన్కౌంటర్లు చేసినా.. నేరాలు … Read More
అరవింద్ కేజ్రీవాల్కు నరేంద్ర మోడీ అభినందనలు, ఏమన్నారంటే.?న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాం… Read More
ఘోరపరాజయంపై బీజేపీ రియాక్షన్.. కాంగ్రెస్ చచ్చినందుకు సంతోషమన్న తివారీ.. విక్టరీ ట్వీట్పై కామెడీఓటమిలోనూ విజయాన్ని వెతుక్కోమనే వ్యక్తిత్వ వికాస నిపుణుల సూచనను ఢిల్లీ బీజేపీ యధావిధిగా స్వీకరించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిప… Read More
0 comments:
Post a Comment