ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నామినేషన్ వేసే అభ్యర్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ వివాదాస్పద హెచ్చరికలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టులో స్వల్ప ఊరట మాత్రమే లభించింది. జోగి రమేష్ వ్యాఖ్యలు, అనంతరం ఎస్ఈసీ ఆంక్షలపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tQVwPg
ఎస్ఈసీపై వ్యాఖ్యలొద్దు, అభ్యర్ధులతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టు ఆదేశం
Related Posts:
kerala: అమ్మతోడు ఒక్క ఓటు కూడా పడలేదు, సున్నా ఓట్లతో రికార్డు బ్రేక్, సమయం లేదు మిత్రమా... పారిపో !కొచ్చి/ కోజికోడ్/ తిరువనంతపురం: కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ లీడర్ స్థానిక సంస్థల ఎన్… Read More
జగన్కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్వీలైన ప్రతిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియానిటీని వేలెత్తి చూపుతూ, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు దుర్గతి పట్టిందనే బీజేపీ తాజాగా ఏపీ సర్కారుకు అనూ… Read More
పాపం పసివాడు... నాన్న జైల్లో,అమ్మ వదిలేసింది.. ఒంటరిగా ఫుట్పాత్పై...నాన్న జైలుకెళ్లాడు... అమ్మ వదిలేసింది... 9 ఏళ్ల వయసులో ఆ పసివాడు ఒంటరిగా రోడ్డున పడ్డాడు... టీ స్టాల్స్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. రాత్రిపూట… Read More
చిన్నారి ప్రభాకరన్కు గుండె సమస్య... ఆదుకోవాలంటే దాతలు ముందుకు రావాలి..!ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు ప్రభాకరన్ . ఏడాది క్రితం పుదుచ్చేరిలోని మహాత్మాగాంధీ హాస్పిటల్లో జన్మించాడు. పుట్టుకతోనే బొటినవేలు లేకు… Read More
చైనాకు మరో షాకివ్వనున్న కేంద్రం- త్వరలో బ్లాక్ లిస్ట్లోకి డ్రాగన్ టెలికాం సంస్ధలుచైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న… Read More
0 comments:
Post a Comment