Friday, February 12, 2021

ఎస్‌ఈసీపై వ్యాఖ్యలొద్దు, అభ్యర్ధులతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు‌ హైకోర్టు ఆదేశం

ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నామినేషన్‌ వేసే అభ్యర్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామంటూ వివాదాస్పద హెచ్చరికలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట మాత్రమే లభించింది. జోగి రమేష్‌ వ్యాఖ్యలు, అనంతరం ఎస్‌ఈసీ ఆంక్షలపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tQVwPg

Related Posts:

0 comments:

Post a Comment