Friday, February 21, 2020

పానీపూరి తినిపిస్తానంటూ.. పబ్లిక్ పార్కు బాత్‌రూంలోకి తీసుకెళ్లి.. 8ఏళ్ల పాపపై అఘాయిత్యం

విశ్వనగరం హైదరాబాద్ లో మరో అఘాయిత్యం జరిగింది. పట్టపగలే ఓ చిన్నారిపై కామాంధుడు పబ్లిక్ పార్కులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుడిసెలో నివసించే పాపకు పానీపూరీ కొనిపిస్తానంటూ వెంట తీసుకెళ్లి నిందితుడీ దురాగతానికి ఒడిగట్టాడు. సంజీవ రెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకేగూడలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PsY5or

Related Posts:

0 comments:

Post a Comment