Friday, February 21, 2020

ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి జయరాం

ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు హయాంలో భారీ ఈఎస్ఐ కుంభకోణం జరిగిందన్నారు. స్కామ్‌లో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ డైరెక్టర్లకు రాసిన లేఖ ఆయన అవినీతికి సాక్ష్యం అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Qk6oO

Related Posts:

0 comments:

Post a Comment