ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు హయాంలో భారీ ఈఎస్ఐ కుంభకోణం జరిగిందన్నారు. స్కామ్లో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. స్కామ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ డైరెక్టర్లకు రాసిన లేఖ ఆయన అవినీతికి సాక్ష్యం అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Qk6oO
ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి జయరాం
Related Posts:
Video:ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ గురువులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపండి..!!మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు చెబుతారు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అని చెబుతారు. మనకు విద్యాబుద్ధులు … Read More
తాలిబన్లపై పంజ్షీర్ పంజా-భీకర యుద్ధంలో 600 మంది హతం-వెయ్యి మంది లొంగుబాటు-ఇదీ తాజా పరిస్థితిపంజ్షీర్పై కథనాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్లోని ఆ ప్రావిన్స్ను విజయవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని నిన్ననే తాలిబన్లు ప్రకటించుకు… Read More
తూ.గోలో బాలికపై కన్నతండ్రి అత్యాచారం... కృష్ణా జిల్లాలో బాలికపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్...ఆంధ్రప్రదేశ్లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.ఒకేరోజు మూడు వేర్వేరు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు గోదావరిలో ఓ బాలికపై కన్నతండ్రే అత్యా… Read More
త్రిష,మణిరత్నంల అరెస్టుకు హిందూ సంఘాల డిమాండ్-మరో వివాదంలో పొన్నియిన్ సెల్వన్-అసలేం జరిగింది..దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సినిమా చిత్రీకరణలో గుర్రం చనిపోవ… Read More
తాలిబన్లకు అడ్డంకిగా పంజ్ షీర్-సర్కార్ ఏర్పాటు ఆలస్యం-చర్చల పురోగతిపై భారత్ హ్యాపీఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారం హస్తగతం చేసుకున్నాక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిప… Read More
0 comments:
Post a Comment