ఈఎస్ఐ స్కాంపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని తెలిపారు. కానీ కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wCL5WD
ఈఎస్ఐ స్కాంపై అచ్చెన్నాయుడు: ప్రధాని మోడీ ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే..
Related Posts:
ఏపీలో స్వల్పంగానే కరోనా కేసులు: విజయనగరంలో తక్కువ, ప.గోలో ఎక్కువ, 90లక్షలు దాటినిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నివారాలుగా కరోనా కొత్త కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయి. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ కరోనా కేసులు మాత్రం భ… Read More
సుప్రీంకోర్టు: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై స్టాండప్ కమేడియన్ కుణాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి … Read More
వైట్హౌస్ రేసులోనే ట్రంప్- ఇంకా దారులు తెరిచే ఉన్నాయా ? వాస్తవమేంటి ?సుదీర్ఘంగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ డిసెంబర్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నా ఇప్పటికే ఆధిక్యం అందుకున్న బైడెన్ను వెనక్కి నెట్టి మాజీ అధ్యక్ష… Read More
డైవర్స్-డిస్టెన్స్: ట్రంప్ను కాదని సైనికుడితో మెలానియా -అసలేంటీ రచ్చ -చిట్టచివరి వేడుక‘‘15ఏళ్లుగా భరిస్తోన్న అవమానాలకు మెలానియా ముగింపు కోరుకుంటోంది.. అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నుంచి బయటపడే క్షణాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.. డొనాల్డ్ ట్రంప్… Read More
దీపావళి : బాణసంచా కాల్చేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే...కరోనా లేకపోయి ఉంటే... ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా దేశమంతా బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లేది. వాయుకాలుష్యంతో కరోనా పేషెంట్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం… Read More
0 comments:
Post a Comment