Friday, February 21, 2020

నోయిడా-ఢిల్లీ రహదారిని తెరిచిన యూపీ పోలీసులు.. ఆ వెంటనే క్లోజ్, ఎందుకు తెలుసా..?

పౌరసత్వ సవరణ చట్టం సెగలు ఢిల్లీలో రాజుకుంటూనే ఉన్నాయి. షహీన్‌బాగ్, జమియా మిలియా వర్సిటీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢిల్లీ కలింద్ కుంజ్‌ను కలిపే నోయిడా రహదారిని శుక్రవారం తెరిచారు. కలింద్ కుంజ్ తర్వాత గల్లీలో షహీన్‌బాగ్ ఉంటుంది. గత కొన్నిరోజులుగా ఆందోళన నేపథ్యంలో రహదారిని కొద్ది సేపు తెరిచి.. తర్వాత మూసివేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8Y9gA

0 comments:

Post a Comment