ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని గోమతి నగర్లో గురువారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్స్పై వచ్చిన 20-25 మంది యువకులు కత్తులతో అతన్ని పొడిచి హత్య చేశారు. హత్యానంతరం చప్పట్లు కొట్టుకుంటూ.. సంతోషంతో అరుస్తూ అక్కడినుంచి పారిపోయారు. హత్య కేసుతో సంబంధం ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HL3oLC
కలకలం రేపుతోన్న ఇంజనీరింగ్ విద్యార్థి హత్య.. మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..
Related Posts:
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర బీజేపీ-శివసేనదే, హర్యానాలో కమలం హవాముంబై: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేడు (అక్టోబర్ 21) పూర్తయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. ని… Read More
చంద్రబాబు, వైఎస్ కుటుంబాలపై సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్: రాష్ట్రానికి పట్టిన పీడగాఅమరావతి: కేంద్ర మాజీమంత్రి, భారతీయ జనతాపార్టీ నాయకుడు సుజనా చౌదరి ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అ… Read More
TSRTC STRIKE : ఆర్టీసీ కార్మికులకు సర్కార్ షాక్.. జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని కోర్టుకుతెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కా… Read More
మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి అరెస్ట్: హైదరాబాద్ తరలింపుహైదరాబాద్: కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని తిక్కా… Read More
అత్యంత నిజాయితీపరుడు ఆయనే: బీజేపీ ఎమ్మెల్యేపై రాహుల్, అలా ఎందుకన్నారంటే..?చండీగఢ్: హర్యానా ఎమ్మెల్యే బక్షిష్ సింగ్ భారతీయ జనతా పార్టీలోనే అత్యంత నిజాయితీ పరుడంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన … Read More
0 comments:
Post a Comment