ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని గోమతి నగర్లో గురువారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్స్పై వచ్చిన 20-25 మంది యువకులు కత్తులతో అతన్ని పొడిచి హత్య చేశారు. హత్యానంతరం చప్పట్లు కొట్టుకుంటూ.. సంతోషంతో అరుస్తూ అక్కడినుంచి పారిపోయారు. హత్య కేసుతో సంబంధం ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HL3oLC
Friday, February 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment