అనంతపురం: కరనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ ఉధృతమౌతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. దుకాణాలను తెరవడానికి, వాహనాల రాకపోకల కోసం ఇదివరకు అమల్లో ఉన్న ఆరు గంటల మినహాయింపును కూడా రద్దు చేశారు. తెల్లవారు జాము నుంచి జిల్లావ్యాప్తంగా కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించడానికి పాక్షికంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3huuaLi
Saturday, May 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment