Saturday, May 15, 2021

ఏపీ దేశంలోనే రెండో స్థానం: పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రమంత్రి ఆందోళన, ఆ జిల్లాల్లోనూ

న్యూఢిల్లీ: ఆంధప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపిల్ తొలినాళ్ల నుంచి ఏపీలో పాజిటివిటీ రేటు పెరిగుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఏపీతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fiEumY

Related Posts:

0 comments:

Post a Comment