అమరావతి/హైదరాబాద్ : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై టీడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వినూత్నంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా.?అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం యధేచ్చగా జరుగుతోందని, పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఇవి ఎంతో ప్రమాదకర పరిణామాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fkyZnx
జగన్ కళ్లలో ఆనందం కోసమే ఇలాంటి చర్యలు.!ఎంపీ రఘురామ ఎపిసోడ్ పై చంద్రబాబు రియాక్షన్.!
Related Posts:
కల్యాణ్ సింగ్ మెడపై కోడ్ కత్తి:ఈసీ నివేదికను హోంశాఖకు పంపిన రాష్ట్రపతి, చర్యలు తీసుకొనేందుకే మొగ్గున్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. తన, మన, పర అనే భేదం లేకుండా ... రాజకీయ నేతలు, రాజ్యాంగబద్… Read More
ఇంటర్ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే : వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డుతెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తోందరేమీ లేదని స్పష్టం చేశారు బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో పోటి పడి ఒకరి ఒ… Read More
అఫ్ఘానిస్థాన్లో తెగబడ్డ తాలిబన్లు : ప్రభుత్వ కార్యాలయంలో కాల్పులు, 20 మంది మృతికాబూల్ : అప్ఘనిస్తాన్లో తాలిబన్లు మరోసారి బీభత్సం సృష్టించారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ బాద్గీస్లోని మలాల్ ముర్గాబ్లో… Read More
కొశ్చన్స్ నో, డిబేట్స్ నో, బిల్స్ నో : ఎంపీ ల్యాడ్స్ నిధులకు ఓకే, ఇది శత్రుఘ్న సిన్హా రికార్డుబెంగళూరు : 16వ లోక్సభలో ఫైర్బ్రాండ్ శత్రుఘ్నసిన్హా అధికార ఎన్డీఏలో విపక్షంలా వ్యవహరించారు. ఆయన కేంద్రమంత్రి పోర్టుపోలియో పోవడంతో .. ధిక్కార స్వరానిక… Read More
ప్రచారంలో టీటీడీని కూడా వాడేస్తున్న నేతలు ! వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో పాల్గొన్నారు. స్థానిక వైసిపి అభ్యర్ది కరుణాకర రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు… Read More
0 comments:
Post a Comment