‘‘ఏంటీ? ఐదుగురు భారతీయుల్ని మేం కిడ్నాప్ చేశామా? అది కూడా అరుణాచల్ ప్రదేశ్ కు చెందినవాళ్లనా? నాన్సెన్స్.. అసలీ వ్యవహారం గురించి మాకేమీ తెలీదు. అయినా, అరుణాచల్ ప్రదేశ్ ను ఇండియాలో భాగంగా మేం చూడట్లేదు. అది ముమ్మాటికీ టిబెట్ లో అంర్భాగం'' అంటూ ప్రేలాపనలు చేసిన చైనా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. కిడ్నాపైన ఐదుగురు భారతీయులూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3id4W1x
అడ్డంగా దొరికిన చైనా - కిడ్నాపైన భారతీయులు డ్రాగన్ చెరలోనే - విడుదలపై కేంద్ర మంత్రి ప్రకటన
Related Posts:
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 లక్షల నగదు సాయం..! కేసీఆర్ చేతుల మీదుగా కొత్త స్కీం..!!హైదరాబాద్ : సంక్షేమ పథకాల రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూసుకెళ్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతు బాంధవుడు అనిపించుకున్న చంద్ర… Read More
పికె అంటే పవన్ కాదు..పాకిస్థాన్ : చంద్రబాబు - పవన్ మధ్య ఒప్పందం: జీవీఎల్ ఫైర్..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటం..కానీ, పీకే అం… Read More
తెలుగురాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి దందా.. మొన్న అంబులెన్స్ , నేడు బొగ్గు లారీలో పట్టుబడిన ముఠాతెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబు… Read More
నిమ్స్ కు మహార్దశ ..? మరో వెయ్యి పడకల విస్తరణహైదరాబాద్ : వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం .. అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననల… Read More
సరిహద్దులో పాక్ కాల్పులు .. ముగ్గురు పౌరుల మృతిఫూంచ్/ కశ్మీర్ : దాయాది పాకిస్థాన్ వైఖరి మారదు. పాక్ లో చిక్కిన పైలట్ అభినందన్ ను అప్పగించిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో తూటాలు పేల్చింది. దీంతో ముగ… Read More
0 comments:
Post a Comment