న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బలగాలకు ఎప్పటికప్పుడు గట్టి సమాధానమే చెబుతోంది భారత సైన్యం. మూడ్రోజుల క్రితం మన సరిహద్దులోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా బలగాలను ధీటుగా ఎదురించి సరిహద్దుల నుంచి తరిమికొట్టారు భారత సైనికులు. ఈ ఘర్షణలో ఓ భారత ఆర్మీ అధికారి అమరుడవగా.. ఇద్దరు చైనా సైనికులు హతమయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DwJupa
Thursday, September 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment